గిరిజన ప్రాంత పాఠశాలలపై ఇటీవల కాలంలో పర్యవేక్షణ కొరవడింది. ప్రభుత్వ విద్యపై చిన్నచూపు అలముకుంది. దూర ప్రాంతాలకు వెళ్లి చదువుకునే ఆర్థిక స్థోమత లేక గిరిజన యువత చదువుకు దూరమవుతున్నారు. జిల్లాలో రెండు ఐటీడీఏలు ఉన్నా విద్య, ఉద్యోగాల కల్పన చర్యలు శూన్యంగానే కనిపిస్తున్నాయి. గిరిజన యువతకు మేలుకలిగించే నిర్ణయాలు తీసుకోవాలి.
– కొండగొర్రి ప్రసాద్, డోకుల గూడ గిరిజన గ్రామం, భామిని మండలం
● బోర్డు తిప్పేసిన శ్రీ సాయిలక్ష్మి టౌన్ షిప్
● సుమారు రూ.7 కోట్ల వరకు దోపిడీ
● గగ్గోలు పెడుతున్న బాధితులు
● రియల్ ఎస్టేట్లో ఇంటి స్థలం కోసం
ప్రతినెల రూ.3,999 చొప్పున వసూలు
● ఒక్కొక్కరి నుంచి రూ.2 లక్షల వరకు వసూలు
● వీరఘట్టం, పాలకొండ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులు