పల్నాడు | - | Sakshi
Sakshi News home page

పల్నాడు

Mar 14 2026 7:51 AM | Updated on Mar 14 2026 7:51 AM

శనివారం శ్రీ 14 శ్రీ మార్చి శ్రీ 2026

సాగర్‌ నీటిమట్టం

విజయపురిసౌత్‌:నాగార్జునసాగర్‌ జలాశయ మట్టం శుక్రవారం 537.60 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 19,172 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.

ఏరియా ఆసుపత్రి తనిఖీ

నరసరావుపేట: ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా శుక్రవారం తనిఖీ చేశారు. ఆసుపత్రి విస్తరణ నిర్మాణ పనులను పరిశీలించారు.

నిమ్మకాయల ధరలు

తెనాలి:తెనాలి మార్కెట్‌యార్డులో శుక్రవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.6,500, గరిష్ట ధర రూ.8,500, మోడల్‌ ధర రూ.7,300 వరకు పలికింది.

I

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement