ACF Soumya Ranjan Death Case: భర్త మృతి... నిందితులుగా భార్య విద్యాభారతీ, వంటవాడు మన్మథ | Wife, DFO And Cook Summoned To Appear Before Odisha Court - Sakshi
Sakshi News home page

భర్త మృతి... నిందితులుగా భార్య విద్యాభారతీ, వంటవాడు మన్మథ

Apr 19 2023 7:55 AM | Updated on Apr 20 2023 1:48 PM

- - Sakshi

భార్య విద్యాభారతీ పండా, వంటవాడు మన్మథ ఖంబలకు నిందితులుగా చేర్చారు.

పర్లాకిమిడి(ఒడిశా): జిల్లా అటవీశాఖ ఏసీఎఫ్‌(అసిస్టెంట్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌) సౌమ్యనంజన్‌ మహాపాత్రొ 2021 జూలై 21న అనుమానాస్పదంగా మృతిచెందిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ కేసు మిస్టరీని ఛేదించడంలో దర్యాప్తు(సిట్‌) అధికారులు విఫలమయ్యారు. అయితే మృతుడు తండ్రి అభిరాం మహాపాత్రొ కేసుపై పునః విచారణ చేయాలని పర్లాకిమిడి ఎస్‌డీజేఎం కోర్టులో కోరారు.

దీనిని స్వీకరించిన న్యాయస్థానం.. ఏప్రిల్‌ 27కు విచారణకు రావాల్సిందిగా నిందితులకు నోటీసులు పంపారు. కేసులో అప్పటి డీఎఫ్‌ఓ సంగ్రాంకేసరి బెహరా, భార్య విద్యాభారతీ పండా, వంటవాడు మన్మథ ఖంబలకు నిందితులుగా చేర్చారు. 95శాతం శరీర భాగాలు కాలిన మృతదేహాన్ని ఆస్పత్రిలో చేర్చగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement