పంజాబ్‌ జైల్లో ఇద్దరు గ్యాంగ్‌స్టర్లు మృతి  | Two gangsters died in Punjab jail | Sakshi
Sakshi News home page

పంజాబ్‌ జైల్లో ఇద్దరు గ్యాంగ్‌స్టర్లు మృతి 

Feb 27 2023 4:37 AM | Updated on Feb 27 2023 4:37 AM

Two gangsters died in Punjab jail - Sakshi

అమృత్‌సర్‌: పంజాబ్‌లో తరన్‌తరన్‌ జిల్లా గోవింద్‌వాల్‌ సాహిబ్‌ సెంట్రల్‌ జైలులో ఖైదీల మధ్య జరిగిన గొడవలో ఇద్దరు గ్యాంగ్‌స్టర్లు మృతి చెందారు. వీరికి గాయకుడు సిద్ధు మూసేవాలా హత్యతోపాటు పలు కేసులతో సంబంధముందని అధికారులు తెలిపారు.

ఈ కేసు నిందితులు మన్‌దీప్‌ సింగ్, మన్మోహన్‌ సింగ్, కేశవ్‌, మరికొందరు ఇదే జైల్లో ఉన్నారు. రెండు గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణలో మన్‌దీప్, మన్మోహన్‌ చనిపోగా కేశవ్‌ తీవ్రంగా గాయపడ్డాడని అధికారులు ఆదివారం చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement