Minister JC MadhuSwamy Son Marriage: ఘనంగా మంత్రి కుమారుడి వివాహం   

Karnataka Minister JC Madhu Swamy Son Marriage at Tumakuru - Sakshi

తుమకూరు (కర్ణాటక): తుమకూరు జిల్లా చిక్కనాయకనహళ్లి తాలూకా జే.సి.పురంలో గురువారం రాష్ట్ర మంత్రి జే.సి.మాదుస్వామి కుమారుడు డాక్టర్‌. జే.ఎం. అభిజ్ఞ, డాక్టర్‌. ఎస్‌.ఎం. అశ్వినిల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వేడుకకు మఖ్యమంత్రి బసవరాజు బొమ్మై, హోం మంత్రి జ్ఞానేంద్ర, మాజీ సీఎం సిద్దరామయ్య, మాజీ ప్రధాని దేవెగౌడ, ఒక్కలిగ మఠాధ్యక్షుడు నిర్మలానందనాథ స్వామిజీ తదితర ప్రముఖులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top