Dwarf Wedding: క్యూట్‌ కపుల్‌.. ‘మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌’

Karnataka Dwarfs Jyoti Vishnu Wedding At Chintamani Kaiwara Temple - Sakshi

సాక్షి, చింతామణి: ‘మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌’ అన్న ఆంగ్ల సామెత ఈ జోడిని చూస్తే అర్థమవుతుంది. వరుడు బెంగళూరుకు చెందిన విష్ణు (28), వధువు కోలారుకు చెందిన జ్యోతి (25). బెంగళూరులో ఉద్యోగాలు చేస్తున్నారు. ఇద్దరిలోనూ వయసుకు తగ్గట్టు శరీర పెరుగుదల లోపించింది. ఇప్పుడు ఈ జంటను చూసిన వారంతా క్యూట్‌ కపుల్‌ అంటూ మురిసిపోతున్నారు. కర్ణాటకలో చింతామణి వద్దనున్న కైవార క్షేత్రంలో ఆదివారం వీరి వివాహ వేడుక ఘనంగా జరిగింది.


(చదవండి: భార్యపై అనుమానం.. నిద్రలో ఉండగా సిలిండర్‌ ఆన్‌ చేసి..)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top