మావోయిస్టుల ఘాతుకం.. జవాను మృతి, ఇద్దరికి గాయాలు | Jawan Death At Chhattisgarh Due To Maoist Blast | Sakshi
Sakshi News home page

మావోయిస్టుల ఘాతుకం.. జవాను మృతి, ఇద్దరికి గాయాలు

Aug 18 2025 9:28 AM | Updated on Aug 18 2025 11:40 AM

Jawan Death At Chhattisgarh Due To Maoist Blast

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరో ఘాతుకానికి ఒడిగట్టారు. బీజాపూర్‌ జిల్లాలోని ఉట్లూరు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు మందుపాతర పేల్చారు. ఈ ప్రమాదంలో ఒక జవాన్‌ మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్ర గాయపడ్డారు. దీంతో, హుటాహుటిన వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే, భద్రతా బలగాలు అటవీ ప్రాంతంలో కూంబింగ్‌కు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు వెల్లడించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement