భద్రతాదళాలు-ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు

Encounter Breaks Out Between Security Forces And Terrorists - Sakshi

జమ్మూ కశ్మీర్‌: భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య షోపియాన్‌లో ఎదురుకాల్పులు జరిగాయి. షోపియాన్‌ జిల్లాలోని హరిపోరా ప్రాంతంలో భద్రతా దళాలకు ఉగ్రవాదులు తారస పడటంతో ఒక్కసారిగా వారి మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటన ఏ సమయంలో చోటు చేసుకుంది అనేది స్పష్టంగా తెలియలేదు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top