రైతులకు ‘గుర్తింపు’ | - | Sakshi
Sakshi News home page

రైతులకు ‘గుర్తింపు’

May 5 2025 8:01 AM | Updated on May 5 2025 8:01 AM

రైతుల

రైతులకు ‘గుర్తింపు’

రైతులు విధిగా

నమోదు చేసుకోవాలి

కేంద్ర ప్రభుత్వం రైతులకు ప్రత్యేకంగా గుర్తింపు కార్డులు జారీ చేసేందుకు ఆదేశాలు జారీ చేసింది. రైతులు ఈ నెల 5 నుంచి ఫార్మర్‌ ఐడీల కోసం దరఖాస్తు చేసుకోవాలి. కేంద్ర పథకాలు అందాలంటే ఈ గుర్తింపు కార్డు తప్పనిసరి. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు మాత్రం ఈ కార్డుతో సంబంధం లేకుండా యధావిధిగా కొనసాగుతాయి. ఈ గుర్తింపు కార్డు రెవెన్యూ శాఖ ద్వారా సేకరించిన భూ యాజమాన్య వివరాల ఆధారంగా జారీ చేస్తాం. ఫార్మర్‌ ఐడీ ఏ రకమైన చట్టబద్ద యాజమాన్య హక్కు కల్పించదనే విషయాన్ని రైతులు గుర్తించి వెంటనే కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలి.

– జాన్‌ సుధాకర్‌,

జిల్లా వ్యవసాయ శాఖ అధికారి

నేటి నుంచే నమోదు ప్రక్రియ

ప్రారంభించేలా కేంద్ర ప్రభుత్వం ఆదేశం

గుర్తింపు కార్డుతో ఆధార్‌, పట్టాపాసు బుక్కు, ఫోన్‌ నంబర్‌ అనుసంధానం

కేంద్ర వ్యవసాయ పథకాలకు

కీలకంగా మారునున్న ‘ఫార్మర్‌ ఐడీ’

భూమి రకం, పంట సాగు వివరాలు నమోదు

14 అంకెలతో ప్రత్యేక నంబర్‌ కేటాయింపు

రైతులకు ‘గుర్తింపు’ 1
1/1

రైతులకు ‘గుర్తింపు’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement