తమ న్యాయమైన హక్కుల సాధన కోసం ఐక్యంగా, శాంతియుతంగా ఉద్యమిస్తాం. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించే వరకు వివిధ రూపాల్లో ఆందోళనలు కొనసాగిస్తూనే ఉంటాం.
– నాగిళ్ల మురళి, ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్
కలెక్లరేట్ ఎదుట నిర్వహించే మహాధర్నాలో ఉద్యోగులు, పెన్షనర్లు పాల్గొని జయప్రదం చేయా లి. డిమాండ్ల సాధనకు ఉద్యోగులంతా ఐక్యంగా పోరాడాలి.
– టి.వెంకటేశం, జేఏసీ కోకన్వీనర్


