ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం | - | Sakshi
Sakshi News home page

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం

Jul 31 2026 1:21 AM | Updated on Jul 31 2026 1:21 AM

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం ఎవరూ పట్టించుకోవడం లేదు

అద్దె భవనాల్లో, శిథి లావస్థకు చేరిన ఇళ్లలో కొనసాగుతున్న అంగన్‌వాడీ కేంద్రాలకు నూతన భవనాలు నిర్మించాల్సిన అవసరం ఉందని ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నాం.

– చంద్రకళ, సీడీపీఓ, దేవరకొండ

డిండిలోని ఎంఆర్‌సీ భవనం సమీపంలో ఉన్న అంగన్‌వాడీ భవన నిర్మాణ పనులు ప్రారంభించి ఎనిమిదేళ్లు దాటింది. ఇంకా పూర్తి కాలేదు. అధి కారులు ఎవరూ పట్టించుకోకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం.

– సత్యవాణి,

అంగన్‌వాడీ టీచర్‌, డిండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement