ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికకు సంబంధించి ఎక్కడా లోపం జరగలేదు. ప్రతి విషయంలో పారదర్శకత పాటించాం. అన్ని విషయాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే అవార్డులు ఎంపిక చేశాం.
– రమేష్కుమార్, డీఈఓ, నాగర్కర్నూల్
ఆన్లైన్ విధానంలో కాకుండా క్షేత్ర స్థాయిలో పరిశీలించి, ఉపాధ్యాయుల అభ్యసన సామర్థ్యాలను బట్టి అవార్డుకు ఎంపిక చేస్తే బాగుంటుంది. ఆన్లైన్ విధానం, సంఘాల జోక్యం లేకుండా నిజమైన ఉపాధ్యాయుడుకి న్యాయం జరగాలి.
– సుబ్బయ్య, బీసీటీఏ జిల్లా ఉపాధ్యక్షుడు


