R Narayana Murthy Salutes To YS Jagan Mohan Reddy - Sakshi
Sakshi News home page

R. Narayana Murthy: ఆ జీవో జారీ చేసిన జగన్‌కు సెల్యూట్‌

Jul 30 2021 8:38 AM | Updated on Jul 30 2021 12:21 PM

R Narayanamurthy Salutes YS Jagan Mohan Reddy - Sakshi

సాక్షి, అనంతపురం: పెద్ద సినిమాలకు ఇష్టానుసారంగా టికెట్‌ ధరలు పెంచుకునే అవకాశం లేకుండా కొత్త జీవో జారీ చేసిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి సెల్యూట్‌ చేస్తున్నానని సినీ దర్శకుడు, నటుడు ఆర్‌.నారాయణమూర్తి అన్నారు. ఎంతోమంది చిన్న నటీనటుల సినిమాలకు, చిన్న నిర్మాతలకు ఆ జీవో ఆశాకిరణంగా మారిందన్నారు.

గురువారం అనంతపురం జిల్లాలో పర్యటించిన ఆర్‌.నారాయణమూర్తి తాను నిర్మిస్తున్న 'రైతన్న' సినిమా విశేషాలను అక్కడి ప్రజలతో పంచుకున్నారు. ఈ సందర్భంగా సాక్షితో మాట్లాడుతూ.. చిత్రపరిశ్రమ మొత్తం కొద్దిమంది చేతుల్లోకి వెళ్లిపోవడం ఆందోళన కలిగించే విషయమని పేర్కొన్నారు. తాను నిర్మించిన రైతన్న చిత్రం ఆగస్టు 15న విడుదలవుతున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement