
సాయి రాజేష్ దర్శకత్వంలో ఎస్కేఎన్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి.
ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బేబీ’. సాయి రాజేష్ దర్శకత్వంలో ఎస్కేఎన్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి.
ఈ చిత్రాన్ని జూలై 14న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఓ వాస్తవ ఘటన ఆధారంగా రూపొందించిన ఈ చిత్రానికి సహనిర్మాత: ధీరజ్ మొగిలినేని, సంగీతం: విజయ్ బుల్గానిన్, కెమెరా: బాల్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: దాసరి వెంకట సతీష్.
Most Anticipated Film of the Season #BabyTheMovie Post-Production works on full swing as the film is gearing for release in July 2nd Week 🥁
— GSK Media (@GskMedia_PR) June 13, 2023
Visuals from the Re-recording 🎹🎶@ananddeverkonda @viraj_ashwin @iamvaishnavi04 @sairazesh @SKNonline @VijaiBulganin @MassMovieMakers pic.twitter.com/CF9MROzr5B
చదవండి: ఆ స్థానంలో ప్రభాస్ను తప్ప ఎవరినీ ఊహించుకోలేను: కృతీ సనన్