ఆదివాసీలు హక్కులు సాధించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ఆదివాసీలు హక్కులు సాధించుకోవాలి

Apr 18 2025 1:42 AM | Updated on Apr 18 2025 1:42 AM

ఆదివాసీలు హక్కులు సాధించుకోవాలి

ఆదివాసీలు హక్కులు సాధించుకోవాలి

ఆసిఫాబాద్‌అర్బన్‌: ఆదివాసీలు ఏకతాటిపైకి వచ్చి హక్కులు సాధించుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం, ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు అరిగెల నాగేశ్వర్‌రావు అన్నారు. కెరమెరి మండలం జోడేఘాట్‌లో నిర్వహించిన సమావేశాల్లో తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికై న కోట్నాక విజయ్‌, వ్యవస్థాపక అధ్యక్షుడు బుర్స పోచయ్యను గురువారం జిల్లా కేంద్రంలో సన్మానించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పెంటయ్య, నాయకులు ప్రసాద్‌గౌడ్‌, దీపక్‌, మాటూరి జయరాజ్‌, మురళీగౌడ్‌, శ్రీకాంత్‌, శంకర్‌, నగేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement