బాధ్యతలు చేపట్టిన మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి | - | Sakshi
Sakshi News home page

బాధ్యతలు చేపట్టిన మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి

May 25 2023 1:20 AM | Updated on May 25 2023 2:20 PM

- - Sakshi

ఓడిపోయినంత మాత్రాన నిరాశ చెందాల్సిన అవసరం లేదు.

కర్ణాటక: జేడీఎస్‌ శాసనసభా పక్ష నేతగా మాజీ సీఎం హెచ్‌.డీ.కుమారస్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం తాత్కాలిక స్పీకర్‌ ఆర్‌.వీ.దేశపాండే ఆఫీసులో జేడీఎస్‌ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు.

మాజీ మంత్రి హెచ్‌.డీ.రేవణ్ణ, పార్టీలోని 19 మంది కొత్త ఎమ్మెల్యేలు, అలాగే ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా జేడీఎస్‌ ఎల్పీ నేతగా కుమారస్వామిని ఎన్నుకున్నారు. అనంతరం కుమార మాట్లాడుతూ ఓడిపోయినంత మాత్రాన నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ప్రజల కోసం పోరాటం కొనసాగిస్తామని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement