తగ్గిన నేరాలు..
ఆదివారం శ్రీ 28 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
జిల్లా మాస్టర్స్ అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంలో రాష్ట్రస్థాయి 12వ మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. 30నుంచి 60ఏళ్ల వయసులోనూ 20ఏళ్ల యువతలా పోటీల్లో పలువురు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ 800 మీటర్ల రన్నింగ్కు క్లాప్ కొట్టారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన మాస్టర్ అథ్లెట్ల మార్చ్ఫాస్ట్ ఆకట్టుకుంది. పలువురు ఆటల్లో రాణించి.. పతకాలు సాధించారు.
– వివరాలు 8లోu
తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టండి
తగ్గిన నేరాలు..
తగ్గిన నేరాలు..
తగ్గిన నేరాలు..


