బాన్సువాడలోనూ బ్రేక్
బాన్సువాడ పట్టణంలోనూ సమీకృత మా ర్కెట్ పనులు మధ్యలోనే ఆగిపోయాయి. 2022 ఫిబ్రవరి 5న రూ. 2 కోట్ల వ్యయంతో నిర్మాణ పనులకు అప్పటి స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి శంకుస్థాపన చే శారు. పనులు మొదట్లో చురుగ్గా సాగాయి. స్లాబ్ వరకు వచ్చి ఆగిపోయాయి. ప నులు ఎప్పుడు పూర్తవుతాయో తెలియని పరిస్థితి. బిల్లుల సమస్యలతోనే సదరు కాంట్రాక్టరు పనులు ఆ పేసినట్టు తెలుస్తోంది.
బాన్సువాడలో నిలిచిపోయిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు
బాన్సువాడలో
రోడ్డు మీద కూర
గాయల దుకాణాలు
బాన్సువాడలోనూ బ్రేక్


