ఆదిశిలావాసుడి ప్రచార రథం ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

ఆదిశిలావాసుడి ప్రచార రథం ప్రారంభం

Nov 24 2025 7:58 AM | Updated on Nov 24 2025 7:58 AM

ఆదిశిలావాసుడి ప్రచార రథం ప్రారంభం

ఆదిశిలావాసుడి ప్రచార రథం ప్రారంభం

మల్దకల్‌: ఆదిశిలా క్షేత్రమైన స్వయంభూ లక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ప్రచార రథం, వాల్‌పోస్టర్లను ఆదివారం ఆలయ చైర్మన్‌ ప్రహ్లాదరావు, ఈఓ సత్యశ్చంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంగళవారం నుంచి వచ్చేనెల 6 వరకు జరగనున్న స్వామివారి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసేందుకు అందరూ తమవంతుగా కృషిచేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు తిమ్మారెడ్డి, సీతారామిరెడ్డి, మధుసూదన్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, బాబురావు, చంద్రశేఖర్‌రావు, వీరారెడ్డి, అర్చకులు మధుసూదనాచారి, రమేషాచారి, రవిచారి, వాల్మీకి పూజారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement