కార్మికుల హక్కుల సాధనకు రాజీలేని పోరాటం | - | Sakshi
Sakshi News home page

కార్మికుల హక్కుల సాధనకు రాజీలేని పోరాటం

Mar 4 2025 6:38 AM | Updated on Mar 4 2025 6:37 AM

సాక్షి, సిటీబ్యూరో: కార్మికుల హక్కుల సాధనకు రాజీలేని పోరాటం చేయాలని వాటర్‌ వర్క్స్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ అధ్యక్షుడు రాజీరెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం సంజీవరెడ్డి నగర్‌లోని యూనియన్‌ ఆఫీస్‌లో ప్రధాన కార్యదర్శి శేఖర్‌ ఆధ్వర్యంలో రాజిరెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐక్యతతోనే సమస్యలు పరిష్కారమవుతాయని, అందుకు కలిసి కట్టుగా మందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో జలమండలి ఎంప్లాయిస్‌ యూనియన్‌ అధ్యక్షుడు సతీష్‌ కుమార్‌,జనరల్‌ సెక్రెటరీ రాఘవేంద్ర రాజు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement