03-03-2021
Mar 03, 2021, 03:53 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు 0.25 శాతంగా నమోదైంది. జనవరి 21 నుంచి ఫిబ్రవరి 21 వరకు...
02-03-2021
Mar 02, 2021, 13:12 IST
దేశంలో గత 24 గంటల్లో 12,286 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి.
02-03-2021
Mar 02, 2021, 12:40 IST
సరిగ్గా ఏడాది క్రితం దేశరాజధాని ఢిల్లీలో ప్రముఖ ఎల్ఎన్జేపీ ఆసుపత్రిలో వైద్యసిబ్బంది కోవిడ్ మహమ్మారిపై అవిశ్రాంత పోరాటాన్ని ప్రకటించారు.
02-03-2021
Mar 02, 2021, 05:07 IST
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(70) ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ(ఎయిమ్స్)లో సోమవారం ఉదయం 6.30 గంటలకు కరోనా...
01-03-2021
Mar 01, 2021, 20:16 IST
భారత్ అభివృద్ధి చేస్తోన్న కరోనా వ్యాక్సిన్ డాటాని హ్యాక్ చేసేందుకు యత్నం
01-03-2021
Mar 01, 2021, 16:52 IST
తాజా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 1,10,96,731కు చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది. కేవలం ఆరు రాష్ట్రాల్లోనే అధిక శాతం...
01-03-2021
Mar 01, 2021, 14:32 IST
ఎస్ఎస్ తాడ్వాయి: ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క– సారలమ్మ ఆలయాన్ని సోమవారం నుంచి 21 రోజుల...
01-03-2021
Mar 01, 2021, 13:52 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా రెండవ దశ వ్యాక్సినేషన్ ప్రక్రియ సోమవారం షురూ అయింది. 60 ఏళ్లు పైబడిన, 45...
01-03-2021
Mar 01, 2021, 04:03 IST
సాక్షి, హైదరాబాద్: దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 45–59 ఏళ్ల వయసు వారికి కరోనా టీకా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది....
01-03-2021
Mar 01, 2021, 02:50 IST
న్యాయస్థానంలో ఒక కేసు విచారణ సందర్భంగా న్యాయవాది తన వాదనలు వినిపించేందుకు మాస్క్ను తొలిగించి వాదనలకు ఉపక్రమించాడు. అది గమనించిన...
01-03-2021
Mar 01, 2021, 01:52 IST
వాషింగ్టన్: కరోనాతో అతలాకుతలమవుతున్న అగ్రరాజ్యం అమెరికా మూడో వ్యాక్సిన్కి అనుమతులు మంజూరు చేసింది. జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ తయారు...
01-03-2021
Mar 01, 2021, 00:34 IST
రియో డీ జెనీరో: బ్రెజిల్లోని రియో డీ జెనీరోలో కరోనా మళ్లీ పడగ విప్పుతోంది. ఆసుపత్రులు కరోనా బాధితులతో నిండిపోతున్నాయి....
28-02-2021
Feb 28, 2021, 06:05 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతుండడం కలవరం కలిగిస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో కరోనా వైరస్ వ్యాప్తి...
28-02-2021
Feb 28, 2021, 03:38 IST
ప్రైవేట్ హాస్పిటళ్లలో కరోనా టీకా ధరను కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఒక్కో డోసుకు రూ.250 వరకు వసూలు చేయొచ్చని...
27-02-2021
Feb 27, 2021, 14:54 IST
.అన్ని ప్రభుత్వ వ్యాక్సినేషన్ సెంటర్ల వద్ద ఉచితంగానే టీకా ఇస్తారని, కానీ ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లాలని భావిస్తే ముందుగా నిర్ణయించిన...
27-02-2021
Feb 27, 2021, 13:29 IST
దౌత్యవేత్తలు దాదాపు 32 గంటల పాటు ట్రాలీని రైలు పట్టాలపై తోసుకుంటూ
25-02-2021
Feb 25, 2021, 10:24 IST
సాక్షి, ముంబై : పుణేకు చెందిన అజయ్ మునోత్ (50) అనే వ్యక్తి ప్లాస్మా దానం చేసి ఏకంగా తొమ్మిది...
25-02-2021
Feb 25, 2021, 09:52 IST
జంక్ఫుడ్ జోలికీ వెళ్లకుండా పసుపురంగులోని కిస్మిస్లను రోజూ తినడం వల్ల ఆరోగ్యంగా ఉన్నారు
25-02-2021
Feb 25, 2021, 09:15 IST
అక్రా: భారత్లోని పుణెలో సీరమ్ ఇనిస్టిట్యూట్ తయారు చేస్తున్న కోవిషీల్డ్ కోవిడ్ వ్యాక్సిన్ 6 లక్షల డోసులు ఘనా దేశానికి చేరుకున్నాయి....
25-02-2021
Feb 25, 2021, 03:43 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ సిబ్బందికి కోవిడ్ వ్యాక్సిన్ అందించే కార్యక్రమం మొదలైంది. మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో బుధవారం...
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి