బుధవారం శ్రీ 24 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025 | - | Sakshi
Sakshi News home page

బుధవారం శ్రీ 24 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025

Dec 24 2025 3:44 AM | Updated on Dec 24 2025 3:44 AM

బుధవారం శ్రీ 24 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025

బుధవారం శ్రీ 24 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025

పీవీకి ఘన నివాళి

న్యూస్‌రీల్‌

హన్మకొండ చౌరస్తా: భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వర్ధంతిని మంగళవారం హనుమకొండలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియం జంక్షన్‌లో నిర్వహించారు. పీవీ కాంస్య విగ్రహానికి పలువురు ప్రముఖులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనేక ఆర్థిక సంస్కరణలు చేపట్టి భారతదేశ పురోగతిలో కీలకపాత్ర పోషించిన మహోన్నత వ్యక్తి పీవీ అని కొనియాడారు. మండలి డిప్యూటీ చైర్మన్‌ డాక్టర్‌ బండా ప్రకాశ్‌, వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌, వేయిస్తంభాల ఆలయ ప్రధాన అర్చకుడు గంగు ఉపేంద్రశర్మ, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఈవీ శ్రీనివాసరావు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement