ఎస్సైతో గొడవపడిన మహిళ..

Women Arguments With Subinspector In Karnataka - Sakshi

సాక్షి, యశవంతపుర(కర్ణాటక): మొబైల్‌ఫోన్లో మాట్లాడుతూ కారు నడుపుతున్న మహిళను ఎస్సై ఆపి జరిమానా కట్టమనడంతో గొడవకు దిగింది. ఉడుపిలో శనివారం ఎస్సై ఖాదర్‌ ఆ మహిళను గమనించి అడ్డగించారు.

ఆ సమయంలో ఆమె ఎస్సైతో గట్టిగా మాట్లాడుతుండగా ఓ కానిస్టేబుల్‌ వీడియో తీయసాగాడు. దీంతో మహిళకు చిర్రెత్తిపోయింది. అధికారం ఉందని వీడియో తీయటం సరికాదని, జరిమానా చెల్లిస్తానని కేకలు వేసింది.  పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top