కాలినడక భక్తులపై దూసుకెళ్లిన లారీ | Sakshi
Sakshi News home page

కాలినడక భక్తులపై దూసుకెళ్లిన లారీ

Published Sun, Jul 18 2021 10:01 AM

Road Accident In Chittoor - Sakshi

సాక్షి, చిత్తూరు:  వడమాలపేట వద్ద లారీ బీభత్సం సృష్టించింది. తిరుమలకు కాలినడకన వెళ్తున్న భక్తులపై లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా, 9 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను రుయా ఆసుపత్రికి తరలించారు. చెన్నై నుంచి భక్తులు తిరుమలకు కాలినడకన వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Advertisement
Advertisement