మహిళా న్యాయవాదికి నైజీరియన్‌ కిలేడి ఊహించని షాక్‌

Nigerian Woman Cheated Women Lawyer In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరానికి చెందిన మహిళా న్యాయవాదికి నైజీరియన్‌ కిలేడీ ఊహించని షాక్‌ ఇచ్చింది. ఇటీవల ఓ కేసును వాదించాలని నైజీరియన్ మహిళ న్యాయవాదిని సంప్రదించింది. అనంతరం న్యాయవాదిని ట్రాప్ చేసి రూ.9.26 లక్షలు కాజేసి పరారయ్యింది. దీంతో మోసపోయానని గుర్తించిన న్యాయవాది సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top