లాక్‌డౌన్‌ దెబ్బ.. ఆర్థిక ఇబ్బందులు తాళలేక | Man And His Son Trying Take Own Life In Medchal | Sakshi
Sakshi News home page

లాక్‌డౌన్‌ దెబ్బ.. ఆర్థిక ఇబ్బందులు తాళలేక

Jun 5 2021 9:08 PM | Updated on Jun 5 2021 9:11 PM

Man And His Son Trying Take Own Life In Medchal - Sakshi

సాక్షి, మేడ్చల్‌ : జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ తండ్రి, కుమారుడితో కలిసి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ సంఘటన  కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బండ్లగూడా ఈడెన్‌ గార్డెన్‌ కాలనీలో ఉండే దూదేకుల ప్రవీణ్‌ కుమార్‌(39) లాక్‌డౌన్‌ కారణంగా ఆర్థికంగా బాగా చితికిపోయాడు. ఈ నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులు తాళలేక శనివారం కుమారుడు యశ్వంత్‌(6) ఒంటిపై కిరోసిన్‌ పోసి,తాను పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. విషయం తెలుసుకున్న కీసర పోలీసులు 108లో ఉస్మానియా హాస్పిటల్‌కు వెద్యానికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement