గీతం యూనివర్సిటీలో విద్యార్థిని ఆత్మహత్య | Engineering Student Suicide In Geetham Engineering College | Sakshi
Sakshi News home page

సంగారెడ్డి: గీతం యూనివర్సిటీలో విద్యార్థిని ఆత్మహత్య

Sep 27 2024 4:28 PM | Updated on Sep 27 2024 7:11 PM

Engineering Student Suicide In Geetham Engineering College

సాక్షి,సంగారెడ్డి: గీతం యూనివర్సిటీ సంగారెడ్డి క్యాంపస్‌ హాస్టల్‌లో ఇంజినీరింగ్‌ విద్యార్థిని వర్ష (19) ఆత్మహత్య చేసుకుంది.వర్ష గీతం ఇంజినీరింగ్‌ కాలేజీలో బీ.టెక్(సీఎస్‌ఈ) 3వ సంవత్సరం చదువుతోంది.

వర్ష స్వస్థలం అనంతపురంగా పోలీసులు గుర్తించారు.ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థిని మృతికి గల కారణాలపై కాలేజీ సిబ్బంది, తోటి విద్యార్థులను ఆరా తీస్తున్నారు.

ఇదీ చదవండి: విద్యార్థిని మృతిపై అనుమానాలు నివృత్తి చేయండి

Advertisement
 
Advertisement
Advertisement