భారతదేశంలో బంగారం, వెండి ధరలు వరుసగా తగ్గుతున్నాయి. ఈ రోజు (అక్టోబర్ 28) కూడా ఇదే బాటలో కొనసాగింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లలో స్వల్ప మార్పులు జరిగాయి. నేడు చెన్నైలో పసిడి ధర గరిష్టంగా రూ. 1630 తగ్గింది. హైదరాబాద్ ముంబై నగరాల్లో రూ. 820 తగ్గింది. ఈ కథనంలో బంగారం ధర ఏ ప్రాంతంలో ఎలా ఉందనే విషయం తెలుసుకుందాం..




(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)


