నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు | Stock Market Closing Update 21st November 2024 | Sakshi
Sakshi News home page

నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

Nov 21 2024 3:29 PM | Updated on Nov 21 2024 4:22 PM

Stock Market Closing Update 21st November 2024

గురువారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి భారీ నష్టాలను చవి చూశాయి. సెన్సెక్స్ 378.88 పాయింట్లు లేదా 0.49 శాతం నష్టంతో 77,199.50 వద్ద, నిఫ్టీ 167.85 పాయింట్లు లేదా 0.71 శాతం నష్టంతో 23,350.65 వద్ద నిలిచాయి.

పవర్ గ్రిడ్ కార్పొరేషన్, అల్ట్రా టెక్ సిమెంట్, హిందాల్కో, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, అపోలో హాస్పిటల్ వంటి సంస్థలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC), ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటివి నష్టాలను చవి చూశాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement