పసిడి రూ. 1,300 అప్‌ | Gold rallies Rs 1300 to Rs 132900 per 10 grams | Sakshi
Sakshi News home page

పసిడి రూ. 1,300 అప్‌

Dec 6 2025 12:20 AM | Updated on Dec 6 2025 12:25 AM

Gold rallies Rs 1300 to Rs 132900 per 10 grams

న్యూఢిల్లీ: అంతర్జాతీయ సంకేతాలకు అనుగుణంగా దేశీయంగా పసిడి ధరలు పెరిగాయి. ఆలిండియా సరాఫా అసోసియేషన్‌ ప్రకారం న్యూఢిల్లీ బులియన్‌ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత గల బంగారం 10 గ్రాముల ధర రూ. 1,300 పెరిగి రూ. 1,32,900కి చేరింది. అటు వెండి సైతం కేజీకి రూ. 3,500 పెరిగి రూ. 1,83,500 పలికింది. 

అంతర్జాతీయ మార్కెట్లలో స్పాట్‌ గోల్డ్‌ ధర ఒక దశలో సుమారు 15.10 డాలర్లు పెరిగి 4,223.76 డాలర్లకు చేరింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement