రైతు కంట కన్నీరు | - | Sakshi
Sakshi News home page

రైతు కంట కన్నీరు

Mar 20 2026 8:17 AM | Updated on Mar 20 2026 8:17 AM

ఇటు ఖేదం... అటు మోదం

పెద్దతిప్పసముద్రం: ప్రకృతి కన్నెర్ర చేయడంతో అన్నదాతలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఒకవైపు అతివృష్టి, మరోవైపు అనావృష్టితో ఏటా నష్టపోతున్న రైతులకు తాజాగా అకాల వర్షం కోలుకోలేని దెబ్బ తీసింది. పీటీయం–మద్దయ్యగారిపల్లి రోడ్డు ప్రాంతంలో సాగు చేసిన మొక్కజొన్న పంట గురువారం రాత్రి వీచిన భీకరమైన ఈదురు గాలులకు, అకస్మాత్తుగా కురిసిన వర్షానికి పూర్తిగా నేలపాలైంది.

చేతికొచ్చే తరుణంలో తీవ్ర నష్టం:

Ð]l$Æø 10 ÆøkÌZÏ ç³…r Mø™èlMýS$ Ð]lçÜ$¢…-§ýl-¯]lV> {ç³MýS–† OÐðlç³È™èlÅ… ÑÆý‡$^èl$-MýS$-ç³yýl-r…™ø OÆð‡™èl$Ë$ ÌS»Z-¨»Z-Ð]l$…-r$-¯é²Æý‡$. JMýS GMýSÆ> Ððl¬MýSP-g-Ÿ¯]l² ÝëVýS$MýS$ çÜ$Ð]l*Æý‡$ ₹30 ÐólÌS Ð]lÆý‡MýS$ ò³r$tºyìl ò³ sêtÐ]l$-°, ¨VýS$-ºyìl »êVýS$…sôæ GMýS-Æ>MýS$ 40 MìSÓ…sêâýæÏ Ð]lÆý‡MýS$ gŸ¯]l²Ë$ Ð]lÝë¢Ä¶æ$° BÕ…^éÐ]l$° OÆð‡™èl$Ë$ BÐól-§ýl¯]l Ð]lÅMýS¢… ^ólÔ>Æý‡$. ç³…r ¯]lçÙt-´ù-Ƈ$$¯]l ÐéÇÌZ OÆð‡™èl$Ë$ Mösìæt AÆý‡-Ñ…§Šæ, ÐólÐ]l$-¯é-Æ>Ķæ$׿, ÝùÐ]l$Ôóæ-QÆŠæ, Ôèæ…MýSÆŠæ, A°ÌŒæ, Ð]l¬Æý‡ã, Æð‡yðlzç³µ, AÔZMŠS, ÑÔèæÓ-¯é-£ŠlË$ E¯é²Æý‡$. ò³r$t-ºyìl MøçÜ… {Oò³Ðólr$ Ð]lÅMýS$¢ ÌS Ð]l§ýlª A糚Ë$ ^ólíÜ ç³…r¯]l$ ÝëVýS$ ^ólÔ>Ð]l$°, ¡Æ> ç³…r ^ól†-Mö^óla çÜÐ]l$Ķæ$…ÌZ A…™é ±sìæ´ë-OÌñæ…§ýl° ÐéÆý‡$ MýS±²-Æý‡$-Ð]l¬-±²Æý‡-Ð]l#™èl$-¯é²Æý‡$.

ప్రభుత్వ సహాయం కోసం వేడుకోలు:

సర్వం కోల్పోయిన తమను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని, వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి నష్టపరిహారం అందించాలని బాధిత రైతాంగం వేడుకుంటోంది.

మామిడి తోటకు వర్షం

పులిచెర్ల (కల్లూరు): చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలంలో గురువారం తెల్లవారుజామున ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. ఎండాకాలం ఆరంభంలోనే భానుడి భగభగలతో అల్లాడుతున్న ప్రజలకు ఈ అకస్మాత్తు వర్షం ఎంతో ఊరటనిచ్చింది.

మామిడి తోటలకు ప్రాణవాయువు

ఈ నెలలో ఇప్పటివరకు వర్షపు జాడ లేకపోవడంతో ఆందోళన చెందుతున్న మామిడి రైతులకు ఈ వర్షం కొండంత అండగా నిలిచింది. ప్రస్తుతం మామిడి చెట్లు పూత, పిందె దశలో ఉండటంతో ఈ సమయాన కురిసిన వర్షం వల్ల పూత రాలకుండా ఉంటుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా, పిందెలు త్వరగా పెరిగి కాయ సైజు పెరగడానికి ఈ తేమ ఎంతో దోహదపడుతుందని వ్యవసాయ నిపుణులు పేర్కొంటున్నారు.

రైతుల్లో హర్షాతిరేకాలు

అకాల వర్షం సాధారణంగా పంటలకు నష్టం కలిగిస్తుందని భయపడే రైతులకు, ఈసారి ఇది వరంగా మారింది. ఎండ తీవ్రతకు ఎండిపోతున్న తోటలకు ఈ వర్షం జీవం పోసిందని, నాణ్యమైన దిగుబడి వచ్చే అవకా శం ఉందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement