YSR Congress Party: వైఎస్సార్‌సీపీ ప్లీనరీ తేదీలు, వేదిక ఖరారు

YSR Congress Party Plenary Meeting on July 8th and 9th at ANU Guntur - Sakshi

సాక్షి, తాడేపల్లి: జూలై 8, 9 తేదీల్లో ప్లీనరీ నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వెల్లడించింది. గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్శిటీ వద్ద ప్లీనరీని నిర్వహిస్తామని తెలిపింది. ప్లీనరీని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు పార్టీ నాయకత్వం ఇప్పటినుంచే కసరత్తు ప్రారంభించింది.

చదవండి: (‘ఏసీబీ యాప్‌’ను ప్రారంభించిన సీఎం జగన్‌.. యాప్‌ ఎలా పనిచేస్తుందంటే?)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top