కార్గిల్ అమర వీరులకు వైఎస్ జగన్ నివాళి | YS Jagan Pays Tribute To Kargil Heroes On Vijay Diwas | Sakshi
Sakshi News home page

కార్గిల్ అమర వీరులకు వైఎస్ జగన్ నివాళి

Jul 26 2026 9:57 AM | Updated on Jul 26 2026 10:51 AM

YS Jagan Pays Tribute To Kargil Heroes On Vijay Diwas

సాక్షి, తాడేపల్లి: కార్గిల్ అమర వీరులకు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. విజయ దివస్ సందర్భంగా కార్గిల్ అమర వీరులను ఆయన స్మరించుకున్నారు.

‘‘వారి సంకల్పం, ధైర్యం, త్యాగంతో మన దేశ సార్వభౌమత్వాన్ని కాపాడారు. ఆ వీరుల అసాధారణ శౌర్యం తరతరాల పాటు అందరికీ స్ఫూర్తినిస్తుంది. మన సాయుధ దళాలకు నమస్కరిస్తూ.. మాతృభూమి సేవలో తమ ప్రాణాలను అర్పించిన అమరవీరులకు నివాళులు. జైహింద్‌’’ అంటూ వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement