తొలి ఏకాదశి సందర్భంగా శనివారం ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచే దైవదర్శనం కోసం భారీగా క్యూకట్టారు. జూబ్లీహిల్స్ టీటీడీ టెంపుల్, హిమాయత్నగర్, చిక్కడపల్లి వెంకటేశ్వర ఆలయాలు, ఇస్కాన్ మందిరాలు భక్తులతో పోటెత్తాయి.
Jul 26 2026 8:34 AM | Updated on Jul 26 2026 9:26 AM
తొలి ఏకాదశి సందర్భంగా శనివారం ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచే దైవదర్శనం కోసం భారీగా క్యూకట్టారు. జూబ్లీహిల్స్ టీటీడీ టెంపుల్, హిమాయత్నగర్, చిక్కడపల్లి వెంకటేశ్వర ఆలయాలు, ఇస్కాన్ మందిరాలు భక్తులతో పోటెత్తాయి.