‘ఏపీఎస్‌డీఎం’కి విర్కో గ్రూప్‌ కంపెనీ భారీ విరాళం | Virco Group Company Makes Huge Donation To APSDMA | Sakshi
Sakshi News home page

‘ఏపీఎస్‌డీఎం’కి విర్కో గ్రూప్‌ కంపెనీ భారీ విరాళం

Jan 10 2022 7:13 PM | Updated on Jan 10 2022 7:45 PM

Virco Group Company Makes Huge Donation To APSDMA - Sakshi

కోవిడ్‌-19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం, ఇటీవల వరదల వల్ల నష్టపోయిన ప్రాంతాల్లో సహాయ చర్యల నిమిత్తం ఏపీ స్టేట్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీకి ఆంధ్రా ఆర్గానిక్స్‌ లిమిటెడ్‌ రూ.కోటి విరాళం అందించింది.

సాక్షి, అమరావతి: కోవిడ్‌-19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం, ఇటీవల వరదల వల్ల నష్టపోయిన ప్రాంతాల్లో సహాయ చర్యల నిమిత్తం ఏపీ స్టేట్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీకి ఆంధ్రా ఆర్గానిక్స్‌ లిమిటెడ్‌ రూ.కోటి విరాళం అందించింది. విరాళానికి సంబంధించిన చెక్‌ను ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి విర్కో గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ డైరెక్టర్‌ ఎం.మహా విష్ణు అందజేశారు. శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి పాల్గొన్నారు.
చదవండి: ఆర్జీవీతో భేటీ.. మంత్రి పేర్ని నాని ఏం చెప్పారంటే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement