రచ్చబండ: ఇదే స్ఫూర్తి.. ప్రజల పక్షాన సాక్షి.. | Sakshi Rachabanda With Political Leaders | Sakshi
Sakshi News home page

రచ్చబండ: ఇదే స్ఫూర్తి.. ప్రజల పక్షాన సాక్షి..

Jul 8 2023 11:17 AM | Updated on Jul 8 2023 12:22 PM

Sakshi Rachabanda With Political Leaders

ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు.. ప్రజాతీర్పే అంతిమం.. ప్రభుత్వాలైనా.. రాజకీయ పార్టీలైనా ప్రజాభిప్రాయానికి తలవంచాల్సిందే..

ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు.. ప్రజాతీర్పే అంతిమం.. ప్రభుత్వాలైనా.. రాజకీయ పార్టీలైనా ప్రజాభిప్రాయానికి తలవంచాల్సిందే.. ప్రజల అభిమతం తెలుసుకొని మసులుకోవాల్సిందే.. ప్రజా సంక్షేమమే ప్రభుత్వాల ఎజెండా కావాలి.. ప్రజాభివృద్ధే  రాజకీయ పార్టీల జెండాగా ఎగరాలి.. ఇదే స్ఫూర్తితో సాక్షి ప్రజల పక్షాన నిలబడింది.

ప్రజా గొంతుకై  సాక్షి పోరాడుతోంది.. ప్రజాకోర్టులో నాయకులను నిలబెడుతుంది.. ప్రజల పక్షాన ప్రశ్నిస్తుంది.. రచ్చబండ వేదికగా ప్రజాభిప్రాయాన్ని వినిపిస్తుంది రచ్చబండ…
ప్రతి శనివారం రాత్రి 7.30గంటలకు 
తిరిగి ఆదివారం మధ్యాహ్నం 12.30గంటలకు

Advertisement
 
Advertisement
Advertisement