‘విశాఖను పరిపాలన రాజధానిగా ఆపే ధైర్యం ఎవరికి లేదు’ | Round Table Meeting In Visakhapatnam On Decentralization | Sakshi
Sakshi News home page

వికేంద్రీకరణ సాధనకై రౌండ్‌ టేబుల్‌ మీటింగ్‌.. హాజరైన మేధావులు

Oct 10 2022 12:35 PM | Updated on Oct 10 2022 8:21 PM

Round Table Meeting In Visakhapatnam On Decentralization - Sakshi

వికేంద్రీకరణ సాధనకై విశాఖలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరుగుతోంది.

సాక్షి, విశాఖపట్నం: వికేంద్రీకరణ సాధనకై విశాఖలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి మేధావులు, ఉద్యోగులు, వివిధ రంగా నిపుణులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఉద్యోగులు, మేధావులు, వివిధ రంగాలు నిపుణులు ఏమన్నారంటే

 సమావేశం సందర్భంగా పరిపాలన రాజధానిగా విశాఖకు అన్ని అర్హతలు ఉన్నాయి. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయి. విశాఖను పరిపాలన రాజధాని చేస్తే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుంది. ఈ నెల 15న విశాఖ గర్జనను విజయవంతం చేస్తాం.

పరిపాలన రాజధానిగా చేయడాన్ని స్వాగతిస్తున్నాం
ఉత్తరాంధ్ర నాశనం అవ్వాలని అరసవల్లి పాదయాత్ర చేస్తారా?
రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయి.
విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుంది.
విశాఖను పరిపాలన రాజధానిగా కాపాడుకొనేందుకు ఎటువంటి త్యాగలుకైనా సిద్ధం.
వచ్చే ఎన్నికల్లో అచ్చెన్నాయుడు, అయ్యన్న, బండారుకు తగిన బుద్ధి చెబుదాం.
ఉత్తరాంధ్ర ప్రజలు మనస్ఫూర్తిగా విశాఖను పరిపాలన రాజధానిగా కోరుకుంటున్నారు.
లక్షలు కోట్ల పెట్టి ఖర్చు అమరావతి నిర్మించడానికి డబ్బులు ఎక్కడివి?
హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా పది ఏళ్ళ సమయం ఉన్న ఎందుకు  చంద్రబాబు అమరావతి వచ్చారు?
ఈ నెల 15 తేదీన జరిగే విశాఖ గర్జనను విజయవంతం చేస్తాం. 
విశాఖను పరిపాలన రాజధానిగా ఆపే ధైర్యం ఎవరికి లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement