సీఎం జగన్‌ను కలిసిన ఎమ్మెల్సీ విజేత కల్పలతారెడ్డి  | MLC Kalpalatha Reddy Meets CM YS Jagan | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌ను కలిసిన ఎమ్మెల్సీ విజేత కల్పలతారెడ్డి 

Mar 20 2021 8:02 AM | Updated on Mar 20 2021 8:02 AM

MLC Kalpalatha Reddy Meets CM YS Jagan - Sakshi

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కృష్ణా, గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ విజేత  టి. కల్పలతారెడ్డి శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆమె ముఖ్యమంత్రిని కలిసి మాట్లాడారు.

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కృష్ణా, గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ విజేత  టి. కల్పలతారెడ్డి శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆమె ముఖ్యమంత్రిని కలిసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్‌, పాఠశాల విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ ఆరిమండ విజయ శారద రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement