ఎన్ని కష్టాలు వచ్చినా ఇచ్చిన స్థలాన్ని అమ్మవద్దు | Minister Kannababu Praises YS Jagan Mohan Reddy | Sakshi
Sakshi News home page

మాటిస్తే ఎంత కష్టమైనా కట్టుబడే నాయకుడు సీఎం జగన్

Jul 3 2021 12:21 PM | Updated on Jul 3 2021 12:52 PM

Minister Kannababu Praises YS Jagan Mohan Reddy - Sakshi

సాక్షి, తూర్పుగోదావరి : లక్షలాది మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వల్లనే సాధ్యమైందని మంత్రి కన్నబాబు అన్నారు. ప్రజల గుండెల్లో ఉండేలా ఆలోచన చేసిన నాయకుడని కొనియాడారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మాటిస్తే.. ఎంత కష్టమైనా ఆ మాటకు కట్టుబడే నాయకుడు సీఎం జగన్. మీ పిల్లలకు పుట్టింటి ఆస్తిలా ఇళ్ల స్థలాలను సీఎం జగన్ ఇచ్చారు. ఎన్ని కష్టాలు వచ్చినా ఇచ్చిన స్థలాన్ని అమ్మవద్దు’’ అని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement