సాక్షి, అమరావతి: శాసన సభలో టీడీపీ సభ్యుల తీరుపై మంత్రి మేరుగు నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. సభను అగౌరవపరిచేలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీలో మాట్లాడుతూ.. స్పీకర్ పోడియం వద్దకు వచ్చి అధికార పార్టీ సభ్యులను, సభా నాయకుడిని ఏకవచనంతో మాట్లాడుతున్నారని, సభలో దళిత సభ్యులను, సభను కించపరిచేలా టీడీపీ ఎమ్మెల్యేలు ప్రవర్తిస్తున్నారని అన్నారు.
తనను ఉద్దేశించి దళితుడివా అని ప్రతిపక్ష సభ్యులు అనడం ఏమిటని ఆగ్రహం వ్యక్తంచేశారు. తాను తప్పు చేశానని స్పీకర్కి ఫిర్యాదు చేశారని, తానెక్కడా తప్పు మాట్లాడలేదని స్పష్టం చేశారు. ‘దళితులుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా..’ అని మాట్లాడిన చంద్రబాబు పార్టీ వారికి సిగ్గులేదని అంటే తప్పు ఏముందన్నారు. మంత్రి అంబటి మాట్లాడుతూ.. టీడీపీ సభ్యులు దళిత మంత్రి ఎదురుగా నిలబడి ప్లకార్డులు చూపిస్తూ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని అన్నారు. టీడీపీ సభ్యుడు బాల వీరాంజనేయస్వామి తీరు సరిగా లేదన్నారు.
నా గురించి తప్పుగా మాట్లాడారు: టీడీపీ ఎమ్మెల్యే స్వామి
టీడీపీ ఎమ్మెల్యే బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ మంత్రి నాగార్జున తనను అనరాని మాటలు అన్నారని చెప్పారు. తన పుట్టుక గురించి మాట్లాడారని, రికార్డుల్లో చూడాలని అన్నారు. ఆయన తన గురించి ఏమీ మాట్లాడలేదని రికార్డుల్లో తేలితే రాజీనామా చేస్తానన్నారు. టీడీపీ సభ్యులు పోడియం వద్దకు వెళ్లి గొడవ చేసేందుకు ప్రయతి్నంచారు. రికార్డులు చూడాల్సిందేనని స్వామి పట్టుబట్టడంతో స్పీకర్ చూస్తానని చెప్పారు. దీంతో పరిస్థితి సద్దుమణిగింది.
దళిత ఎమ్మెల్యేలను కించపరుస్తున్నారు: మేరుగు నాగార్జున
Published Fri, Sep 16 2022 5:40 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేనేమి పాపం చేశానమ్మా..!
ఆదిలాబాద్ నుంచే షురూ
ఈవీఎం కమిషనింగ్ సమర్థవంతంగా చేపట్టాలి
పని వేళలు మార్చాలని సీఎండీకి వినతి
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్
నిరుద్యోగ సమస్య తీరుస్తా
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
వాహనాలు సిద్ధం
భూగర్భ జలాలు.. మరింత దిగువకు
● ఆర్థికంగా ఉన్న కుటుంబానికే అవకాశాలు ● కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య సహకారం ● కార్మిక నేతగా ఇక్కడి సాధకబాధలు తెలుసు ● పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించాలి ● ‘సాక్షి’తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement