మీరెక్కడికి వెళ్లినా వదలం.. పొలాల్లోను కోవిడ్‌ వ్యాక్సిన్‌

Medical Staff Go To Farms And Vaccinated Farmers In Chittoor District - Sakshi

పలమనేరు: కోవిడ్‌ థర్డ్‌ వేవ్‌ నేపథ్యంలో టీకా వేసుకోనివారి జాబితాను చేతబట్టుకొని చిత్తూరు జిల్లాలో వైద్య సిబ్బంది పొలంబాట పట్టారు. మీరెక్కడికి వెళ్లినా వదలబోమంటూ వైద్య సిబ్బంది వరినాట్లలో ఉన్న కూలీలకు అక్కడే వ్యాక్సిన్‌ వేస్తున్నారు. ఇదిగో ఈ దృశ్యం గంగవరం మండలం జీడిమాకులపల్లి వద్ద శుక్రవారం ‘సాక్షి’కి కనిపించింది.
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top