భూ వివాదం: తహశీల్దారు ఎదుటే తన్నుకున్న రెండు వర్గాలు | Land dispute: Two groups clash in front of the Tahsildar Kurnool | Sakshi
Sakshi News home page

భూ వివాదం: తహశీల్దారు ఎదుటే తన్నుకున్న రెండు వర్గాలు

Sep 11 2025 6:12 PM | Updated on Sep 11 2025 6:45 PM

Land dispute: Two groups clash in front of the Tahsildar Kurnool

కర్నూలు జిల్లా :  తమ భూ వివాదానికి సంబంధించి తహశాల్దీర్‌ ఎదుట హాజరైన రెండు వర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. సమస్యను పరిషక్రించుకోవడానికి తహశీల్దార్‌ ఎదుట హాజరైన ఆ రెండు వర్గాల మధ్య మాటామాటా పెరిగి పెద్దదైంది. దాంతో ఒకరిపై ఒకరరిపై దాడులు చేసుకోవడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 

ఈ ఘటన మంత్రాలయం తహశీల్దార్‌ కార్యాలయంలో చోటు చేసుకుంది.  మంత్రాలయం మండలం  వగరూరులో ఉన్న 80 సెంట్లు పొలం తగాదా ఘర్షణకు దారి తీసింది. దాంతో  పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి పీఎస్‌కు తరలించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement