భూ వివాదం: తహశీల్దారు ఎదుటే తన్నుకున్న రెండు వర్గాలు | Land dispute: Two groups clash in front of the Tahsildar Kurnool | Sakshi
Sakshi News home page

భూ వివాదం: తహశీల్దారు ఎదుటే తన్నుకున్న రెండు వర్గాలు

Sep 11 2025 6:12 PM | Updated on Sep 11 2025 6:45 PM

Land dispute: Two groups clash in front of the Tahsildar Kurnool

కర్నూలు జిల్లా :  తమ భూ వివాదానికి సంబంధించి తహశాల్దీర్‌ ఎదుట హాజరైన రెండు వర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. సమస్యను పరిషక్రించుకోవడానికి తహశీల్దార్‌ ఎదుట హాజరైన ఆ రెండు వర్గాల మధ్య మాటామాటా పెరిగి పెద్దదైంది. దాంతో ఒకరిపై ఒకరరిపై దాడులు చేసుకోవడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 

ఈ ఘటన మంత్రాలయం తహశీల్దార్‌ కార్యాలయంలో చోటు చేసుకుంది.  మంత్రాలయం మండలం  వగరూరులో ఉన్న 80 సెంట్లు పొలం తగాదా ఘర్షణకు దారి తీసింది. దాంతో  పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి పీఎస్‌కు తరలించారు. 

Advertisement
 
Advertisement
Advertisement