గంగారాం మఠం పిటిషన్‌ కొట్టివేసిన ఐడీటీ కోర్టు | IDT Court Dismissed Gangaram Math Petition | Sakshi
Sakshi News home page

గంగారాం మఠం పిటిషన్‌ కొట్టివేసిన ఐడీటీ కోర్టు

Jan 3 2022 1:33 PM | Updated on Jan 3 2022 2:17 PM

IDT Court Dismissed Gangaram Math Petition - Sakshi

సాక్షి, తిరుపతి: గంగారాం మఠం పిటిషన్‌ను ఐడీటీ కోర్డు సోమవారం కొట్టివేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)కి అనుకూలంగా తీర్పు వెల్లడించింది. 1998 నుంచి జరుగుతున్న కేసులో తుది తీర్పు వెల్లడించింది. టైటిట్‌ డిడ్‌ ప్రకారం ఎస్వీ, వేదిక్‌, వెటర్నరీ యూనివర్సిటీ, పద్మావతి గెస్ట్‌హౌస్‌తో సహా ఆస్తులు టీటీడీ ఆధీనంలో ఉండనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement