సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సినేషన్లోనూ మహిళలే ముందంజలో ఉన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మహిళలకు కోటి డోసులకుపైగా టీకా వేశారు. జనాభా ప్రాతిపదికన అయితే మన రాష్ట్రంలోనే మహిళలకు అత్యధిక డోసులు వేసినట్టు తాజా గణాంకాలతో వెల్లడైంది. సోమవారం ఉదయం 11 గంటల సమయానికి మన రాష్ట్రంలో మొత్తం 1.86 కోట్ల డోసుల టీకా వేశారు. వీటిలో 1.01 కోట్ల డోసులు మహిళలకే వేశారు. దేశంలోని ఎక్కువ రాష్ట్రాల్లో పురుషులకే ఎక్కువ డోసులు వేశారు. దేశవ్యాప్తంగా జనవరి 16న టీకా ప్రక్రియ మొదలైంది.
మన రాష్ట్రంలో తొలి 3 నెలలు చాలామంది టీకాపై ఆసక్తి చూపకపోయినా ఏప్రిల్ నుంచి భారీగా స్పందించారు. తాజాగా టీకా వేయించుకున్న మహిళల్లో 20 లక్షలమంది ఐదేళ్లలోపు చిన్నారుల తల్లులున్నారు. ప్రస్తుతం గర్భిణులకు కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతోంది. 45 ఏళ్ల పైన వయసున్న వారు, ఉపాధ్యాయులు, మానసిక వికలాంగులు, వృద్ధులు వంటివారికి శరవేగంగా టీకా ప్రక్రియ కొనసాగుతోంది. దేశంలో ఆంధ్రప్రదేశ్, కేరళ, హిమాచల్ప్రదేశ్, పుదుచ్చేరిల్లో మాత్రమే పురుషులకంటే మహిళలకు ఎక్కువగా టీకా డోసులు వేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 40.15 కోట్ల డోసుల టీకా వేశారు. వీటిలో పురుషులకు 21.47 కోట్ల డోసులు, మహిళలకు 18.67 కోట్ల డోసులు వేశారు.
మహిళలకు కోటి డోసుల టీకా
Published Tue, Jul 20 2021 3:06 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
త్రినయని సీరియల్ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్ (ఫోటోలు)
స్టార్ హీరో గొప్పమనసు.. రూ. కోటి చెక్ విరాళం!
ఎరక్కపోయి ఇరుక్కుపోయి
మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్.. మెక్ గర్క్ సిల్వర్ డక్! వీడియో
Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్గా మళ్లీ కోహ్లినే!
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
స్వాతి మలివాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
'ఆ రూలే ఐపీఎల్ను మార్చేసింది.. వారు పునరాలోచనలో పడ్డారు'
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement