TTD: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్ది | Heavy Rush In Tirumala Temple | Sakshi
Sakshi News home page

TTD: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్ది

Apr 21 2025 8:50 AM | Updated on Apr 21 2025 11:45 AM

Heavy Rush In Tirumala Temple

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. స్వామి దర్శనం కోసం 7 కంపార్ట్ మెంట్లలో  వేచి ఉన్న భక్తులు.       ఆదివారం  అర్ధరాత్రి వరకు 82,746  మంది స్వామిని దర్శించుకున్నారు.  25,078 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.  3.85  కోట్లు సమర్పించారు.

టైమ్ స్లాట్ (  ఈ) దర్శనానికి సుమారు 4 గంటలు పడుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 12 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారికి 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. 

 శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్ల జూలై నెల కోటా విడుదల చేసిన టిటిడి

  • 22న ఉదయం 10 గంటలకు  ఆర్జిత సేవా టికెట్ల విడుదల.
  • 22న మద్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవల కోటా విడుదల
  • 23న‌ ఉదయం 11 గంటలకు అంగప్రదక్షిణం టోకెన్లు….
  • 23న. ఉదయం 11 గంటలకు శ్రీ‌వాణి టికెట్ల ఆన్ లైన్ కోటా
  • 23 మద్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా…
  • 24న ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల
  • 24 న మద్యాహ్నం 3 గంటలకు తిరుమ‌ల‌, తిరుప‌తిల‌లో గదుల కోటా విడుద‌ల‌…
  • https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా మాత్రమే శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శ‌న టికెట్లు బుక్ చేసుకోవాల‌ని కోర‌డ‌మైన‌ది.


 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement