సజ్జల పిటిషన్‌.. డీజీపీకి హైకోర్టు నోటీసులు | Hearing On Sajjala Ramakrishna Reddy Petition In AP High Court | Sakshi
Sakshi News home page

సజ్జల పిటిషన్‌.. డీజీపీకి హైకోర్టు నోటీసులు

Oct 25 2024 12:01 PM | Updated on Oct 25 2024 3:02 PM

Hearing On Sajjala Ramakrishna Reddy Petition In AP High Court

వైఎస్సార్‌సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో​ శుక్రవారం విచారణ జరిగింది.

సాక్షి, విజయవాడ: వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత సజ్జల రామకృష్ణారెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో​ శుక్రవారం విచారణ జరిగింది. కోర్టు ఆదేశాలు ఉన్నా ఎల్‌వోసీ ఇవ్వడంపై కోర్టు ధిక్కరణ కింద సజ్జల పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. డీజీపీ, ఎస్పీ, హోం సెక్రటరీ, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

	సజ్జల పిటిషన్‌.. డీజీపీకి హైకోర్టు నోటీసులు


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement