రేపే వివాహం.. ఇంతలోనే కాల్వలో గల్లంతు | Groom missing after falling into canal in Markapuram district | Sakshi
Sakshi News home page

రేపే వివాహం.. ఇంతలోనే కాల్వలో గల్లంతు

Sep 5 2026 5:54 PM | Updated on Sep 5 2026 6:13 PM

Groom missing after falling into canal in Markapuram district

సాక్షి, మార్కాపురం: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రేపు పెళ్లిపీటలెక్కాల్సిన యువకుడు దురదృష్టవశాత్తు ఈ రోజు (శనివారం) కాలువలో గల్లంతయ్యాడు. వివరాల్లోకి వెళితే..వెలికొండ ఫీడర్‌ కెనాల్‌లో పడి ఇద్దరు యువకులు రాజు (23) వినయ్‌ (22) గా గల్లంతయ్యారు. దీంతో వివరాలు తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టాయి.  అయితే గల్లంతైన రాజు అనే యువకునికి రేపు వివాహం జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement