కార్మికులకు ‘మే’డే శుభాకాంక్షలు తెలిపిన సీఎం వైఎస్‌ జగన్‌ | CM YS Jagan Wishes May Day To The Workers | Sakshi
Sakshi News home page

కార్మికులకు ‘మే’డే శుభాకాంక్షలు తెలిపిన సీఎం వైఎస్‌ జగన్‌

May 1 2022 8:57 AM | Updated on May 1 2022 10:59 AM

CM YS Jagan Wishes May Day To The Workers - Sakshi

నేడు అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం. ‘మే’డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మెహన్‌రెడ్డి.. కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘శ్రామిక శక్తిని మించిన ఆస్తి లేదు. శ్రామికుల భాగస్వామ్యం లేని అభివృద్ధి లేదు. రక్తాన్ని స్వేదంగా మార్చి అవరోధాలను అభివృద్ధి మెట్లుగా మలిచే కార్మిక శక్తికి వందనం. కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు.’’ అని సీఎం వైఎస్‌ జగన్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement