‘చంద్రబాబు సహనం కోల్పోయి సభ్యత లేకుండా మాట్లాడుతున్నారు’

Bosta Satyanarayana Serious Comments On TDP And Chandrababu - Sakshi

సాక్షి, అమరావతి: అవినీతి గురించి టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడటం హాస్యాస్పదం. చంద్రబాబు సహనం కోల్పోయి సభ్యత లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు చేశారు. 

​కాగా, మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు వైఎస్సార్‌సీపీని బలపరుస్తున్నారనే భయం చంద్రబాబుకు పట్టుకుంది. ఏదీ చేసైనా సరే రాజకీయ లబ్ధి పొందాలన్నదే చంద్రబాబు తపన. చంద్రబాబు సహనం కోల్పోయి సభ్యత లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top