సాక్షి, అమరావతి: ప్రస్తుతం ఉన్న బార్ల లైసెన్స్ ఫీజుపై 20% కోవిడ్ ఫీజు విధిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో ఉన్న 840 బార్ల లైసెన్సులను వచ్చే ఏడాది జూన్ 30 వరకు కొనసాగిస్తూనే 2020–21 సంవత్సరానికి సంబంధించి కొత్త బార్ లైసెన్సు విధానాన్ని ప్రభుత్వం ప్రకటించింది.
► విదేశీ మద్యం, దేశంలో తయారయ్యే విదేశీ మద్యం, బీర్లు, రెడీ టు డ్రింక్, వైన్ అన్నింటిపైనా 10% అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ విధిస్తారు.
► హెకోర్టులో కొత్త బార్ పాలసీపై స్టే ఉన్నందున పాత బార్ పాలసీనే కొనసాగించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
► మార్చి 22 నుంచి ఇప్పటివరకు బార్లు మూసివేసి ఉన్నాయి. అయితే కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం శనివారం నుంచి వాటిని తెరిచేందుకు అవకాశం లభించింది.
► లాక్డౌన్ పీరియడ్లో రాష్ట్రంలో మూసి వేసిన బార్లకు సంబంధించి 101 రోజులకు లైసెన్సు ఫీజును ఈ సంవత్సరం ఫీజులో సర్దుబాటు చేస్తారు.
‘బార్ల లైసెన్సు’పై 20% కోవిడ్ ఫీజు
Published Sat, Sep 19 2020 4:51 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
Advertisement